రెండు పడవలు ఢీ, 23మంది దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: రెండు పడవలు ఢీకొని 23మంది దుర్మరణం చెందిన సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగ నదిలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటును మరో బోటు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.

Update: 2020-06-29 06:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు పడవలు ఢీకొని 23మంది దుర్మరణం చెందిన సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగ నదిలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటును మరో బోటు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.

Tags:    

Similar News