ఆటో, బైక్ ఢీ ఇద్దరికి తీవ్రగాయాలు

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి దగ్గర ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మైసమ్మ గుడి దగ్గర కొబ్బరిబొండాలు అమ్ముకునే నారాయణపూర్ గ్రామానికి చెందిన రాములుకు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదంలో రెండు కాళ్ళు విరగడంతో ఆయన్ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.  

Update: 2020-02-29 20:07 GMT

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి దగ్గర ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మైసమ్మ గుడి దగ్గర కొబ్బరిబొండాలు అమ్ముకునే నారాయణపూర్ గ్రామానికి చెందిన రాములుకు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదంలో రెండు కాళ్ళు విరగడంతో ఆయన్ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

 

Tags:    

Similar News