పెద్దపల్లిలో ఇద్దరు దుర్మరణం.. ఎలాగంటే..?

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంథని శివారులో బొలెరో వాహనాన్ని నేడు ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-07-18 22:41 GMT

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంథని శివారులో బొలెరో వాహనాన్ని నేడు ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News