ఘోర ప్రమాదం… ఇద్దరు మృతి

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాదగిరి డిపోకు చెందిన టీఎస్.30టి.9249 నంబరు గల ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుండి హైదరాబాద్ వెళుతోంది. ఈ క్రమంలో ఖేడ్ మండల పరిధిలోని నిజాంపేట్ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-11-24 04:10 GMT

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాదగిరి డిపోకు చెందిన టీఎస్.30టి.9249 నంబరు గల ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుండి హైదరాబాద్ వెళుతోంది. ఈ క్రమంలో ఖేడ్ మండల పరిధిలోని నిజాంపేట్ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News