కమలం ఆధిక్యం 174 ఓట్లే..

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 18వ రౌండ్ లోనూ కారు జోరు కొనసాగింది. ఈ రౌండ్ లో బీజేపీకి 50,467, టీఆర్ఎస్‌కు 50,293, కాంగ్రెస్‌కు 17,389 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 174 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,32,078 ఓట్లను లెక్కించారు. నోటాకు 471 ఓట్లు పడ్డాయి.

Update: 2020-11-10 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 18వ రౌండ్ లోనూ కారు జోరు కొనసాగింది. ఈ రౌండ్ లో బీజేపీకి 50,467, టీఆర్ఎస్‌కు 50,293, కాంగ్రెస్‌కు 17,389 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 174 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,32,078 ఓట్లను లెక్కించారు. నోటాకు 471 ఓట్లు పడ్డాయి.

Tags:    

Similar News