దేశంలో కొత్తగా 16,838 కరోనా కేసులు

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కు చేరుకుంది. కరోనా బారిన పడి గత 24 గంటల్లో 113 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,548కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,76,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మరో 13,819 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు […]

Update: 2021-03-04 23:56 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కు చేరుకుంది. కరోనా బారిన పడి గత 24 గంటల్లో 113 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,548కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,76,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మరో 13,819 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 1.8 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News