పిడుగుపాటుకు బాలుడు మృతి

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పాపయ్యపాలెం లో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు మురళి అనే 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.  మరో బాలుడు చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Update: 2020-10-04 06:49 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పాపయ్యపాలెం లో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు మురళి అనే 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలుడు చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News