ఇబ్రహీంపట్నంలో 13 కేసులు

దిశ, ఇబ్రహీంపట్నం: కరోనా విజృంభిస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం 90 మందికి కరోనా ఆంటీజెన్ టెస్టులు చేయగా 13 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మంచాలలో 3, యాచారం 1, ఆదిభట్ల 6, ఇబ్రహీంపట్నంలో 2, మాడ్గుల్ లో ఒక కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

Update: 2020-07-21 09:43 GMT

దిశ, ఇబ్రహీంపట్నం: కరోనా విజృంభిస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం 90 మందికి కరోనా ఆంటీజెన్ టెస్టులు చేయగా 13 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మంచాలలో 3, యాచారం 1, ఆదిభట్ల 6, ఇబ్రహీంపట్నంలో 2, మాడ్గుల్ లో ఒక కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News