12మంది జూదరులు అరెస్టు

దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో జూదం ఆడే స్థావరం పై ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో కార్డ్స్ ఆడుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ. 70,140, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 12 మంది పై, ఆ ఇంటి యజమాని పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Update: 2020-07-12 09:07 GMT

దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో జూదం ఆడే స్థావరం పై ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో కార్డ్స్ ఆడుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ. 70,140, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 12 మంది పై, ఆ ఇంటి యజమాని పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News