108, 104 అంబులెన్సులు ఇవాళే ప్రారంభం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108, 104 అంబులెన్సులు సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంబులెన్సులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Update: 2020-06-30 20:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108, 104 అంబులెన్సులు సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంబులెన్సులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News