‘ ఓటుకు 10 వేలు’

దిశ,వెబ్ డెస్క్ : రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిన్న రాత్రంతా మేధావుల్ని ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి పట్టభద్రులను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేశారని ఆయన విమర్శంచారు. ఉద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నం జరిగిందని, అయినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులు, మేధావులు వారి మనస్సాక్షికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే […]

Update: 2021-03-14 00:09 GMT

దిశ,వెబ్ డెస్క్ : రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిన్న రాత్రంతా మేధావుల్ని ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి పట్టభద్రులను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేశారని ఆయన విమర్శంచారు. ఉద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నం జరిగిందని, అయినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులు, మేధావులు వారి మనస్సాక్షికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టభద్రుల ఎన్నికలలో పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని ఓటు శాతం పెంచుతారని ఆశిస్తున్న అని అన్నారు.

Tags:    

Similar News