- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్ట్...
by Kalyani |
X
దిశ, మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలో గత మంగళవారం జరిగిన సింగం మమత హత్య కేసులో నిందితుడు షేక్ అప్సర్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలితో నిందితుడు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండగా, సోమవారం అర్ధరాత్రి మృతురాలి పై అనుమానంతో అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి మమతను చున్నీ, కేబుల్ వైర్ తో గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేసినట్లు డీఎస్పీ ఉమా మహేశ్వర్ తెలిపారు. .నిందితునిపై సెక్షన్ 302 మర్డర్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మెట్ పల్లి సీఐ నవీన్,ఎస్ఐ చిరంజీవి పాల్గొన్నారు.
Next Story