- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
పండగపూట విషాదం..విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..
by Disha Web Desk 20 |

X
దిశ, నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే గ్రామ శివారులో గల మెగా కంపెనీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మహారాష్ట్రకు చెందిన నికేష్ ఆత్రమ్ (31)చేస్తున్నాడు. పనులను నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో ఆ యువకుడు మృతి చెందినట్లు నిజాంసాగర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
Next Story