- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 695 మంది సీనియర్ రెసిడెంట్లకు వైద్యశాఖ పోస్టింగ్ లు ఇచ్చింది. వేర్వేరు దవాఖాన్లలో పనిచేసేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేశ్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ నిబంధనల ప్రకారం వైద్య విభాగంలో పీజీ పూర్తయిన తర్వాత, ఏడాది పాటు సీనియర్ రెసిడెంట్గా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది పీజీ పూర్తి చేసుకున్న డాక్టర్లకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మెరిట్ ప్రకారం తుది జాబితాను తయారు చేసి పోస్టింగ్స్ ఇచ్చారు. అయితే వీరిలోని కొందరిని కొత్తగా అందుబాటులోకి రాబోతున్న 8 మెడికల్ కాలేజీల్లోనూ భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ ఫస్ట్ నుంచే వీరంతా విధుల్లోకి చేరాలని వైద్యశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
- Tags
- hospitals
Next Story