- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఏపీలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. విశాఖకు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇటీవల సదరు వ్యక్తి మక్కా వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఆయన విశాఖ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, మొదటి కరోనా కేసు నెల్లూరులో నమోదు కాగా, మరొక్కటి ఒంగోలులో నమోదు అయింది. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. నేడు సీఎం జగన్ కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Tags: corona, another positive case, registered, ap news
Next Story