- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, తళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తాళ్లయపాలెంలో మందడం మహిళల జలదీక్ష చేపట్టారు. అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ కృష్ణమ్మకు మహిళలు పూజలు చేస్తున్నారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ వారికి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే..
Next Story