వరదల ధాటికి 17మంది మృతి..

by  |
వరదల ధాటికి 17మంది మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: వరదలు సృష్టించిన బీభత్సం వలన ఒడిశాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు వరదల ధాటికి 17మంది మృతి చెందారు. అంతేకాకుండా వరదల కారణంగా 10,382 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్దారించింది.

మొత్తం మీద 20 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వదరల్లో ఇళ్లు కోల్పోయిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించి వారి బాగోగులు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed