- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్కల దాడిలో 17 గొర్రెలు మృత్యువాత
by Sridhar Babu |
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కలు దాడి చేయడంతో 17 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన ఆత్మకూరు మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. వల్లాల ఐలయ్యకు చెందిన గొర్రెలు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరారు.</p>

X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కలు దాడి చేయడంతో 17 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన ఆత్మకూరు మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. వల్లాల ఐలయ్యకు చెందిన గొర్రెలు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరారు.
Next Story






