- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లాలో గల వెదురుకుప్పం పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనలో 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
బాలిక విహహాన్ని అడ్డుకున్నారనే నెపంతో మైనర్ తరపు కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మహిళా ఏఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఇవాళ అరెస్టు చేశారు.
Next Story