- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైనా 11 మంది ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. 11 మందితో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో తుమాటి మాధవరావు (ప్రకాశం), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు(గుంటూరు), మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్ (కృష్ణా), వై. శివరామిరెడ్డి (అనంతపురం), భరత్(చిత్తూరు), ఇందుకూరి రఘురాజు (విజయనగరం), వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు (విశాఖపట్నం), అనంత సత్య ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి ) ఉన్నారు.
Next Story