- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > సూక్ష్మ పరిశీలకుల ఎంపిక పూర్తి.. ఈ నెల 7న కూకట్ పల్లి జేఎన్టీయూలో శిక్షణ
సూక్ష్మ పరిశీలకుల ఎంపిక పూర్తి.. ఈ నెల 7న కూకట్ పల్లి జేఎన్టీయూలో శిక్షణ
by Disha Web Desk 23 |
X
దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వలను ఆన్ లైన్ ద్వారా ఎంపిక చేశారు.మల్కాజిగిరి లోక్ సభ జనరల్ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా, ఎన్నికల అధికారి గౌతమ్ సమక్షంలో రెండవ రాండమైజేషన్ ద్వారా మైక్రో అబ్జర్వర్ లను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సూక్ష్మ పరిశీలకులకు నెల 7 వ తేదీన కూకట్ పల్లి లోని జేఎన్టీయూలో సాధారణ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, డీఈఓ విజయ కుమారి పాల్గొన్నారు.
Next Story