- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆన్లైన్ గేమ్స్కు బానిసై.. అప్పుల బాధతో రైలు కిందపడి సూసైడ్
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: మెదక్ జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన కౌడి నరేష్ (33) అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి ఆన్లైన్ గేమ్స్ విపరీతంగా అడిక్ట్ అయ్యాడు. దీంతో బెట్టింగ్లకు డబ్బులు లేకపోవడంతో ఇతరుల వద్ద పలు మార్లు అప్పు తీసుకున్నారు. నరేష్ అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం, అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ప్రారంభం కావడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుల బాధతో నరేష్ ఇవాళ మెదక్ రైల్వే స్టేషన్లో వేగంగా వెళ్తోన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు.
Next Story