- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డీప్ ఫేక్ ఇష్యూ: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేక్ వీడియోల వివాదంలో మరో కాంగ్రెస్ కీీలక నేతపై కేసు నమోదు అయింది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు అయ్యింది. బండి సంజయ్ మీద డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మీద వెలిచాల రాజేందర్ రావుపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
Next Story