- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
by Mamatha |
X
దిశ,తుని: దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శరీరంపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కలకలం రేపుతుంది. ఆ మహిళ చేతులు, కాళ్లు ప్లాస్టిక్ టేపుతో కట్టేసారు. ఈ హృదయ విదారకర ఘటన కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు వద్ద చోటుచేసుకుంది. దీనిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా అత్యాచారం అనంతరం చంపేసి ఇక్కడ పడేసి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
Next Story